కాంగ్రెస్ లోకి కొండా దంపతులు

కొండా సురేఖ ,మురళి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు .కాగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమకు మూడు స్థానాలు కేటాయించాలని కొండా దంపతులు కోరుతున్నా,సీట్ల సర్దుబాటు దృష్యా సురేఖకు మాత్రమే సీటు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది .కాగా తెరాస లో తమకు అవమానం జరిగిందని కొండా దంపతులు ఆరోపించడం తెలిసిందే.

error: