కాన్వాయ్‌పై చెప్పుతో దాడి

కడపలో తపాల శాఖకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంత్‌కుమార్ హెగ్డే వచ్చిన క్రమంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్‌సిపి) నేతలు కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే కాన్వాయన్‌ను అడ్డుకున్నారు.  ఓ మహిళా కార్యకర్త మంత్రి వాహనంపైకి చెప్పును విసిరింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది.

error: