తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్

భవనాలు ఎప్పుడు సిద్ధమౌతాయో చెప్పండి అని సుప్రీం అడగగా,మరో మూడు నెలల్లో హైకోర్టు భవనం సిద్ధమౌతోంది అని AP ప్రభుత్వం తెలిపింది.అయితే మూడేళ్ళుగా ఇదే చెప్తున్నారు అని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు కు తెలిపింది.దీంతో నిర్మాణ పూర్తి తేదీపై అఫిడవిట్ ఇవ్వాలని జస్టిస్ సిక్రి నేతృత్వ ధర్మాసనం ఆదేశించింది.ఈ పిటిషన్ తదుపరి విచారణను 3 వారాలకు సుప్రీం కోర్ట్ వాయిదా వేసింది.

error: