దోశలోని చెట్నీలో ఎలుక కళేబరం

టిఫిన్ తిందామనుకున్న ఒక వ్యక్తి తన టిఫిన్ ని పార్సిల్ గ చేసుకొని ఇంటికి తీసుకెళ్లాడు.తినడానికి టిఫిన్ తియ్యగానే దాంట్లో ఎలుక కళేబరం కనబడేసరికి ఉలిక్కిపడ్డాడు.ఈ సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.నిర్మల్ రూరల్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న మీనా టిఫిన్ సెంటర్ లో ఈ దృశ్యం వెలుగు చూసింది.

error: