మహాకూటమిని బొంద పెట్టండి-MLC పల్లా రాజేశ్వరరెడ్డి

ప్రజలకు మాయమాటలు చెప్పే మహాకూటమిని బొంద పెట్టి తెరాస పార్టీ కి పట్టం కట్టాలని మండలిలో ప్రభుత్వ విప్,MLC పల్లా రాజేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.వరంగల్ జిల్లా వేలేరు మండలం లోని పలు గ్రామాల్లో తెరాస MLA అభ్యర్థి రాజయ్యతో కలిసి ఆత్మీయ ఆశీర్వాద సమావేశం నిర్వహించారు.మళ్ళీ కేసీఆరే అధికారంలోకి వస్తారని,ఓటమి భయంతోనే టీడీపీ తో కాంగ్రెస్ జతకట్టి మహాకూటమి పేర వస్తున్నాయని పల్లా విమర్శించారు.ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ,కాంగ్రెస్ దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నాలుగున్నరేండ్లలో చేసారని చెప్పారు.

error: