ఇద్దరు దోషులు

లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో ఏ1గా అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, ఏ2గా అనీఖ్ షఫీఖ్‌ సయ్యద్‌ దోషులుగా ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. మరో ముగ్గురు సరైన ఆధారాలు లేనందున ఫరూఖ్‌ షఫ్రుద్దీన్‌, సాధిక్‌ ఇసార్‌, అంజుమ్‌లను నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. వీరికి శిక్షలపై సోమవారం తీర్పు ప్రకటించనున్నారు.

error: