ధ్రువపత్రాలు సమర్పించాలని కోరిన ట్రెజరీ శాఖ

HYD పరిధిలోని సర్వీస్,కుటుంబ పెన్షన్ దారులు వార్షిక ధ్రువపత్రాలను సమర్పించాలని ట్రెజరీ శాఖ కోరింది.నవంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య ఈ పాత్రలను సమర్పించవచ్చని,దీంతో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటోను,బ్యాంకు అధికారి లేదా గెజిటెడ్ అధికారితో లైఫ్ సర్టిఫికెట్ ఫై సంతకం చేయించాలంది.ధ్రువపత్రాలను నేరుగా లేదా పోస్ట్ ద్వారా ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలని,లేకపోతే డిసెంబర్ 1 నుంచి పెన్షన్ అందదని తెలిపింది.

error: