నడి రోడ్డుఫై దారుణ హత్య

హైదరాబాద్ అత్తాపూర్ ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లా నాగారంలో మరో దారుణ హత్య జరిగింది.రాజు అనే యువకుడిని అందరు చూస్తుండగానే నడిరోడ్డుఫై దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు.హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

error: