ప్రభుత్వం బిల్లులు చెల్లించాక మిగతా పనులు చేస్తాం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆగిపోయింది.వేములవాడ మూలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను నిధుల్లేక ఆపేశాం అని ,బిల్లులు చెల్లించాక మిగతా పనులు చేస్తామని బిల్డర్స్ అసోసియేషన్ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఆ ఆంశం చర్చనీయాంశం ఐయింది.

error: