జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.కట్టుకున్న భర్తను చంపి సంచలనం రేకెత్తించింది భార్య..కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.మృతుడు ఆలకుంట లక్ష్మయ్య (48) గా గుర్తింపు.హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది…
![](https://ts24news.com/wp-content/uploads/2020/10/PicsArt_10-04-02.01.45-660x330.jpg)
జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.కట్టుకున్న భర్తను చంపి సంచలనం రేకెత్తించింది భార్య..కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.మృతుడు ఆలకుంట లక్ష్మయ్య (48) గా గుర్తింపు.హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది…
Tags andhrapradesh digital india Jagityal telangana