భారీ వర్షంతో ఇళ్లలోకి చేరిన నీరు

దుబ్బాక మండల కేంద్రంలో మరియు పలు గ్రామాల్లో రాత్రి నుండి భారీ వర్షం కురిసింది…కమ్మరపల్లి గ్రామంలో వర్షంతో మురికి కాలువలు నిండి వర్షం నిటితో పాటు మురికి నీరు ఇండ్లలో కి వచ్చి చేరటం తో దోమలతో దూర్వాసనతో వ్యాధులు సంక్రమిస్తున్నాయని వాపోయారు…ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు మేల్కొని నూతన మురికి కాలువలను నిర్మించాలి అని తెలిపారు..

error: