రుణ మాఫీ అడిగిన రైతులపై కేసులు

ఇప్పటికే అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడీ గ్రామంలో ఆందోళన చేసిన 11 మంది రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు.

తాజాగా బజార్ మండలం కేంద్రంలో మరో నలుగురు రైతులపై కేసు నమోదు

రెండు రోజుల క్రితం బజార్ హత్నూర్ మండల కేంద్రంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బజారత్నూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన రైతులు

ఈ ఆందోళన లో పాల్గొన్న నలుగురు రైతులపై కేసు నమోదు చేసిన బజార్హత్నూర్ పోలీసులు.

error: