రేషన్ ఫ్రీ…

రేషన్ కార్డ్ ఉన్న వారికి ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది… ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం,గోధుమలు,కిలో పప్పు ధాన్యాలు పంపిణీ చేస్తామని,కార్డు లేని వారు కూడా రేషన్ పొందవచ్చు అని చెప్పింది.. దీని ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు…

error: