లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఈ ఉదయం ప్రారంభంలోనే భారత స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.నిన్న 34 వేల పాయింట్లకు దిగువన చేరిన సెన్సెక్స్ 444 పాయింట్లు బలపడింది.BSE సెన్సెక్స్ 444.39 పాయింట్లు లాభపడి 34,291.62 వద్ద ట్రేడ్ అవుతుంది.NSE నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 10,276.65 వద్ద ట్రేడ్ అవుతుంది.మరో పక్క డాలర్ ముందు రూపాయి మారకం విలువ 42 పైసలు బలపడి రూ.73.15 కు చేరింది.

error: