శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్ళవచ్చు అనీ తీర్పునిచ్చిన సుప్రీంకోర్ట్

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చని సుప్రీంకోర్ట్  తీర్పునిచ్చింది.చట్టాలు,సమాజంలో అందరిని సమానంగా చూడాలని,పురుషులతో పోలిస్తే స్త్రీలు దేంట్లో తక్కువ కాదని సీజెఐ దీపక్ మిశ్రా చెప్పారు.ఓ వైపు స్త్రీని పూజిస్తూనే వారిని సమాన దృష్టితో చూడకపోవడం సరికాదని సూచించారు.ఈ కేసు లో 4-1 తేడాతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

error: