సంగారెడ్డి లో అన్ని దారులు TRS వైపే-హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆత్మకూరు నాగేశ్ ,ఆయన అనుచరులు, మంత్రి హరీశ్ రావు గారి సమక్షంలో తెరాసలో చేరారు.
తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షం లో టి ఆర్ ఎస్ లో చేరిన సంగారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి కార్యదర్శి నగేష్ ,ఆయన అనుచరులు ,ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ…
– కోదండరాం కు పిలిచి పీఠ౦ ఇస్తే పంగ నామాలు పెడుతున్నారు
– నాలుగు సీట్ల కోసం అమరావతి కి ,ఢిల్లీ కి గులామయ్యారు
– గాంధీ భవన్ మెట్ల మీద కోదండరాం పొర్లు దండాలు పెడుతున్నారు
– ఒక సారి జేఏసీ రోజులు గుర్తుకు తెచ్చుకో కోదండరాం.
– పాత పేపర్లు ముంగట వేసుకో కోదండరాం .
– కోదండరాం ను కాంగ్రెస్ ,టీడీపీ టార్గెట్ చేస్తే ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నది గులాబీ జెండా
– నాడు తిట్టిన వారు కోదండరాం కు మంచి వారయ్యారు,trs చెడ్డది అయ్యింది.
– జేఏసీ ని విచ్చిన్నం చేయాలని చూసిన వారి కి కోదండ దగ్గరయ్యారు
– కోదండరాం కు రక్షణ కవచం గా నిలిచింది trs యే అన్నారు.
– చెరువు కు బుంగ పడ్డట్టుగా ఇక tjs ఖాళీ అవుతుంది
– నాటి ఉద్యమ కారులను గౌరవించి,టిక్కెట్లు ఇచ్చింది trs యే
– కోదండ రామ్ గత ఎన్నికల్లో పరోక్షం గా కాంగ్రెస్ కు మద్దతిచ్చారు అని మంది పడ్డారు.

error: