సిద్ధిపేట జిల్లాలో ఆ నలుగురిని క్వారెంటైన్ కి…!

సిద్దిపేటకు చెందిన నలుగురిని ఆర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి వైద్య కళాశాల క్వారెంటైన్ కి తరలించారు . పదిరోజుల కిందట వారు సూర్యాపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తికి నాలుగు రోజుల కిందట కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది .దీంతో సదరు వ్యక్తి ఎవరెవరిని కలిశారు అని విచారణ చేపట్టగా సిద్ధిపేట కు౭ చెందిన నలుగురి వివరాలు వెలుగు చూశాయి .అప్రమత్తమైన జిల్లా అధికారులు సోమవారం ఆ నలుగురిని క్వారెంటైన్ కి తరలించారు..జిల్లాలో 1 వ తేదీన తొలి కరోనా కేసు నమోదయ్యింది .అప్పటినుండి మల్లి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

error: