సునామితో 48 మంది మృతి

ఇండోనేషియాలోని సులువేసి ద్వీపంలో భారీ భూకంపంతో పాలు నగరంలో వచ్చిన సునామి 48 మందిని పొట్టనబెట్టుకుంది.అటు ఆస్పత్రిలో చేరిన మరో 21 మంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.10 మీటర్ల ఎత్హులో ఎగిసిపడ్డ అలలకు సముద్ర తీరా ప్రాంతంలోని వందల భవనాలు ధ్వంసం కాగా,సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.అటు భవనాల శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అంచనా.

error: