హైదరాబాద్ నడిరోడ్డుపై దారుణం

పాత కక్ష్యలే కారణం ,
పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణ హత్య.
రాజేంద్ర నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అత్తపూర్ పిల్లర్ no :138 వద్ద హత్యకు గురైన రమేష్ శంషాబాద్ ముచ్చింతల్ వద్ద జరిగిన మహేష్ గౌడ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు .రమేష్ రాజేంద్రనగర్ కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా ఈ హత్య జరగడంతో పాత కక్ష్యలే కారణం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు .

error: