సైదిరెడ్డి ప్రచార పర్వం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం లో తెరాస అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డి కి నేరేడు చర్ల మండలం చిల్లే పల్లి నుండిగరిడేపల్లి అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు.రోడ్ షో లో పూల వర్షం కురిపించారు. బాణా సంచాలు కాల్చారు..
ఈ సందర్భంగా తెరాస హుజూర్ నగర్ అభ్యర్థి సైది రెడ్డి మాట్లాడుతూ తన పై నమ్మకం నియోజక వర్గ ప్రజల పై నమ్మకం తో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 నిమిషాలకే తనను అభ్యర్థి గా కేసీఆర్ ప్రకటించరాని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
హుజూర్ నగర్ నియోజక వర్గం తన మెజార్టీ ఊహించని విధంగా ఉంటుందని అన్నారు..
ఉత్తమ్ కు జిల్లా సరి హద్దులు తెలియవని అన్నారు..
తను తెలంగాణ వాసినే అని ఉత్తమ్ కు ఆ విషయం తెలియక మాట్లాడుతున్నారని అన్నారు
నియోజక వర్గ ప్రజలు తెరాస ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు..

error: