80 లక్షలకు చేరిన కరోనా కేసులు

భారత్లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి .ఈ రోజుతో కేసుల సంఖ్య 80 లక్షలకు చేరింది .గడిచిన 24 గంటల్లో 49,881 కరోనా కేసులు నమోదు అయ్యాయి .దీంతో మొత్తం కేసుల సంఖ్య 80 లక్షలకు చేరింది .నిన్న ఒక్కరోజే 517 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,20,527 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు . ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖా గురువారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది .నిన్న 56,480 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటివరకు మొత్తం 73,15,989 మంది కోలుకున్నారు .

error: