BWF వరల్డ్ టూర్ టోర్నీ లో సింధు జైత్రయాత్ర

BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ టౌర్నమెంట్లో తెలుగు తేజం పీవీ.సింధు అదరగొట్టింది.గ్రూప్-ఎ చివరి మ్యాచ్ల్లో చైనా క్రీడాకారిణి బియాన్ జంగ్ ఫై 21-9,21-15 స్కోర్ తేడాతో గెలిచి గ్రూప్-ఎ లో అగ్రస్థానంలో నిలిచి తర్వాత రౌండ్ కి అర్హత సాధించింది.కాగా ఈ టోర్నమెంట్ లో గతేడాది సింధు రన్నరప్ గా నిలిచినా సంగతి తెలిసిందే.

error: