ఇరకాటంలో కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో తెరాస ను ఓడించడమే లక్శ్యంగా ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల పంపకంలో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది. కోదండరాం నేతృత్వంలో టీజెస్ 25 స్థానాలు కోరుతుండగా ,టీడీపీ 19,సిపిఐ 12 సీట్లు ఆశిస్తున్నాయట .దీంతో ఈ అంశంపై సమాలోచలు జరుపుతున్న ఉత్తమ్ ,జానారెడ్డి సహా పలువురు సీనియర్ లు …టీజెస్ ,సిపిఐ కి చెరో మూడు ,టీడీపీ కి 10-12 సీట్లు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇందుకు ఆయా పార్టీలు ఒప్పుకుంటాయో ,లేదో చూడాలి.

error: