కార్మికుల పైకి దూసుకెళ్లిన లారీ,తీవ్ర గాయాలు

ఎల్బీనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్ శుభ్రం చేస్తున్న పారిశుద్ద కార్మికుల మీదికి లారీ దూసుకెళ్లింది. దీంతో అంజమ్మ తీవ్రంగా గాయపడ్డది… ఆమె రెండు కాళ్లకు ఫ్యాక్చర్ అవడంతో ఆమెను వెంటనే నాచారంలోని ESI కి తరలించారు.అక్కడ డాక్టర్లు పట్టించుకోకపోవడంతో కార్మికులు గొడవకు దిగారు…అంజమ్మను గుద్ది పారిపోవలనుకున్న లారీ డ్రైవర్ ని కార్మికుల సూపర్ వైజర్ వెంబడించి పట్టుకున్నారు.

error: