సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయం -హరీష్ రావు


నిన్న సంగారెడ్డి లో జరిగిన సభలో మైనార్టీ నేతలు తెరాస పార్టీ ప్రచారం లో పాల్గొన్నారు.వారితో పాటు హరీష్రావు పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమ ప్రభుత్వం తెరాస ప్రభుత్వం.సంగారెడ్డి లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.తెరాస పార్టీలో చేరిన కాంగ్రెస్ మైనార్టీ నేతలు.సంగారెడ్డి లో తెరాస అభ్యర్థి ఐన చింతా ప్రభాకర్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి అని అన్నారు.

error: