సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు

వర్గల్‌ ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టేందుకు వెళ్తుండగా వాటిని కాజేయాలని తన మిత్రుడు ప్రజ్ఞాపూర్‌కు చెందిన మెతుకు ప్రసాద్‌ కుమార్‌ (23)తో కలిసి స్కెచ్‌ వేశాడు. ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ. 22 లక్షలను పక్కా స్కెచ్‌ ప్రకారం కొట్టేసిన నిందితులను సీసీ కెమెరా ఫుటేజీలు పట్టించాయి.

సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ మంగళవారం ఏసీపీ మహేందర్‌తో కలిసి గౌరారం రూరల్‌ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దొంగిలించిన నగదును శ్రీగిరిపల్లి గుట్ట ప్రాంతంలో దాచినట్లు చెప్పాడు. ప్రసాద్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.

error: