హైదరాబాద్ లో దారుణం

హైదరాబాద్ లో దారుణం జరిగింది.సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పంజాబ్ కు చెందిన వివాహిత సానియా ఫై ,ప్రియుడు సల్మాన్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు.తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది.కొంతకాలంగా తనని పట్టించుకోవడం లేదంటూ ఈ ఘాతుకానికి పాల్పడిన సల్మాన్,ఘటన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేపట్టారు.

error: