మహారాష్ట్రలో దారుణంగా పడిపోయిన ఉల్లిపాయ ధరలు

ఉల్లిగడ్డల ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమౌతున్నారు.దేశంలోనే అతిపెద్ద మార్కెట్ లాసాల్గమ్ వ్యవసాయ మార్కెట్లో కిలో ఉల్లిగడ్డలు రూ.1 కె విక్రయిస్తున్నారు.దీంతో పొలాల నుంచి ఉల్లిగడ్డను మార్కెట్కు తీసుకువచ్చేందుకు ఐన రవాణా చార్జీలు కూడా తమకు రావడం లేదని రైతులు వాపోతున్నారు.కాగా ఉల్లి ధర తగ్గడంతో రైతులు గోదాముల్లో నిల్వ చేయాలనీ మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.

error: