కుమారస్వామి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం

కర్ణాటక సీఎం కుమారస్వామి పోలీస్ లకు ఇచ్చిన ఆదేశాలతో ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం రేగుతుంది.దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన JDS నేత ప్రకాష్ ను చూసిన HDK భావోద్వేగానికి గురై పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసారు.”ప్రకాష్ ను హత్య చేసిన వారిని నిర్దాక్షిన్యంగా కాల్చి చంపండి”అన్నారు.ఈ వ్యాఖ్యలను మీడియా రికార్డు చేసి ప్రసారం చేసింది.దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తి సీఎం ఎలా అవుతారని మండిపడింది.

error: