ఛత్తీస్‌ గఢ్‌ లో వరద ఉద్ధృతి

ఛత్తీస్‌ గఢ్‌ లో, కోరియా జిల్లాలోని మహేంద్ర గఢ్‌ లో వరద ఉద్ధృతికి బొలేరో వాహనం కొట్టుకుపోయింది. బైకుంఠ్‌ పూర్‌ గ్రామంలోని వంతెనపై నుంచి బొలేరో వాహనం వెళ్తున్న క్రమంలో వరద తీవ్రత పెరగడంతో ఈ ప్రమాదం జరిగింది.  కుండపోత వర్షాలకు వాగులు వంకలు పోటెత్తాయి.

error: