అభివృద్ధి ,శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెనుముప్పు

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దాన్ని అంతమొందించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని ‘సార్క్’మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు.అభివృద్ధి, శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెనుముప్పు అనీ, ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందే అనీ అన్నారు.ఇప్పటికి కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాక్ ని తప్పుబట్టారు.ఈ సమావేశంలో తన ప్రసంగం పూర్తి కాగానే మధ్యలోనే వెళ్లిపోయారు.

error: