రేపు శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు విడుదల

వచ్చే జనవరి లో జరిగే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది.సుప్రభాతం,తోమాల,అర్చన,అష్టదళ పాద పద్మారాధన,నిజపాద దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుండగా,ఇవ్వాల్టి నుంచి 10 రోజుల పాటు పేర్లు నమోదు చేసుకోవచ్చు.అనంతరం లాటరీ విధానంలో భక్తులను ఎంపిక చేయనుండగా, అనంతరం నగదు చెల్లించాలి.సందేహాలు తీర్చుకోవడానికి డయల్ యువర్ ఈవో 0877-2263261 కార్యక్రమం నిర్వహించనున్నారు.

error: