రోహింగ్యా ముస్లింలపై కేంద్ర నిర్ణయాన్ని ఆపలేమని చెప్పిన సుప్రీంకోర్ట్

అక్రమంగా నివాసముంటున్న రోహింగ్యా ముస్లింలను మయన్మారుకు తిరిగి పంపాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఆపలేమని సుప్రీంకోర్టు చెప్పింది.దీనిపై దాఖలైన పిల్ పై స్పందించిన సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని ప్రకటించింది.ఐక్యరాజ్య సమితి ద్వారా భారత్లోకి 14 వేల మంది అనధికారికంగా 40వేల రోహింగ్యాలు వచ్చినట్లు భావిస్తుంది.

error: