పాస్ పోర్ట్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి

తెలంగాణలోని మహబూబాబాద్,మల్కాజ్గిరి ,భువనగిరి లో పోస్టల్ పాస్పోర్ట్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది.ఈ నెల 31 లోగా వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.రాష్ట్రంలో మరిన్ని పాస్పోర్ట్ కేంద్రాలను  ఏర్పాటు చెయ్యాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ చేసిన విజ్ఞప్తి మేరకు వీటిని ఏర్పాటు చేయడానికి విదేశాంగ శాఖ అనుమతిని ఇచ్చింది.

error: