రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ప్రకటించిన తమిళనాడు

వచ్చే మూడు రోజులలో తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ప్రకటించి,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాలు ఆదేశాలు జారీ చేసింది.రేపటి నుండి 8వ తేదీ వరకు మత్సకారుల వేటకు వెళ్లోద్దని కోరింది.

error: