తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడు లోని విల్లుపురం జిల్లా ఉలందూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.లారీ ని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో 12 తీవ్రంగా గాయపడగా,మంటలు చెలరేగి బస్సు దగ్దమైంది.

error: