దక్షిణ మధ్య రైల్వే కు ఆరు అవార్డులు

దక్షిణ మధ్య రైల్వే కు ఆరు జాతీయ ఇంధన పొదుపు అవార్డు లు లభించాయి.ఇందులో హైదరాబాద్,సికింద్రాబాద్ పరిధిలోని రైల్వేలకే నాలుగు పురస్కారాలు దక్కడం విశేషం.PRS /సికింద్రాబాద్ తో పాటు రైల్ నిలయం,హైదరాబాద్ భవన్,హైదరాబాద్ స్టేషన్లకి అవార్డులు దక్కాయి.బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసియన్సీ,ఇంధన మంత్రిత్వ శాఖా శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నుంచి SCR ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏఏ ఫడ్కే,సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదన్అవార్డులను అందుకున్నారు.

error: