దళారులు రైతులను పీడించడం తగదు-నిరంజన్ రెడ్డి

*రైతులపై దళారుల దాడి ఘటనపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సీరియస్*

– కొత్తపేట పండ్ల మార్కెట్ లో రైతులపై దాడి చేసిన వారిపై చర్యలు
తీసుకోండి
– దళారులు రైతును పీడించడం తగదు
– వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి
– మార్కెటింగ్ డైరెక్టర్ కి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఫోన్ .. చర్యలకు ఆదేశాలు
– పోలీస్ స్టేషన్ లో సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదుచేయండి
– లైసెన్సులు రద్దుచేయండి
– మార్కెట్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు
– స్థానిక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి

error: