దసరా వేడుకల్లో అపశృతి

పంజాబ్ లోని అమృతసర్ లో ఘోర రోడ్డు రైలు ప్రమాదం జరిగింది.దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దిష్టి బొమ్మను దహనం చేసే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.స్థానికంగా రైల్వే ట్రాక్ పక్కన గుమిగూడిన ప్రజల్లో కొందరు రైలు పట్టాల పైకి చేరారు.అదే సమయంలో పట్టాలపైకి రైలు రాగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.అనేక మంది గాయపడ్డారు.

error: