నేపాల్ లో మంచు తుపాన్ బీభత్సము

నేపాలు లో మంచు తుపాన్ బీభత్సము సృష్టించింది.నేపాల్ కు పశ్చిమ ప్రాంతంలో ఉన్న మౌంట్ గుర్జా పర్వతారోహణకు వెళ్లిన తొమ్మిన మంది,కొండా చరియలు విరిగి పడడంతో చనిపోయారు.మృతుల్లో దక్షిణ కొరియా నుంచి సాహస యాత్రకు వచ్చిన బృందం ఉంది.తీవ్ర మంచు తుపానుతో పర్వతారోహకులు ఉన్న క్యాంపు పూర్తిగా నాశనమైంది.

error: