పోలీస్ ల తీరు పట్ల మండిపడిన ఎంపీ సంజయ్

కరీంనగర్: నేడు కరీంనగర్ లో బండి సంజయ్ ప్రెస్మీట్ నిర్వహించారు…ఆయన మాట్లాడుతూ తనపై దాడి చేసిన పోలీసులను వదిలిపెట్టబోనని ఎంపీ బండి సంజయ్ తెలిపారు.తెరాస కార్యకర్తలు,మంచి అధికారులు లూప్ లైన్లో ఉన్నారన్నారు…ఎంపీ కాలర్ పట్టుకుంటే ప్రజల కాలర్ పట్టుకున్నట్లేనని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని,ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు…

error: