ప్రతి ఇంటికి వైద్య పరీక్షలు

కరోన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వైద్య పరీక్షలు ప్రతి ఇంట్లో నిర్వహించాలని కేంద్రం సూచించింది…జ్వరం,దగ్గు,జలుబు,గొంతునొప్పి కి పరీక్షలు చేయనున్నారు.ఒక ఏ.ఎన్. ఎం కు వంద ఇల్లు కేటాయించనున్నారు…మూడు,నాలుగు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది

error: