భారత కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ

2018 కి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వరుసగా 11వ సారి తొలిస్థానంలో నిలిచారు.ముఖేష్ సంపద రూ.3.49 లక్షల కోట్లు కాగా,ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద రూ.68వేల కోట్లు పెరిగింది.ఇక ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ రెండో స్థానంలో నిలువగా లక్ష్మి మిట్టల్ మూడో స్థానంలో ఉన్నారు.

error: