మధ్యతరగతి వారికి తీపి కబురు చెప్పిన కేంద్రం

మధ్య తరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.6 లక్షల నుండి రూ.18 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి గృహ ఋణాలపై వడ్డీ రాయితీని మరో ఏడాది పొడిగిస్తున్నామని చెప్పింది.దీంజ్ ద్వారా 2.50 లక్షల కుటుంబాలకు ఊరట లభిస్తుందని పేర్కొంది.ఇక ఇదే సమయంలో ముద్ర పథకం కింద రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి మారటోరియం అనంతరం 2 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నామం

error: