మే 19 న JEE అడ్వాన్స్డ్ పరీక్ష

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న JEE అడ్వాన్స్డ్ పరీక్ష వచ్చే ఏడాది జరగనుంది.ఈ మేరకు 2019 – 20 విద్యా సంవత్సరం పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ రూర్కీకి ఐఐటీ కౌన్సిల్ అప్పగించింది.అడ్వాన్స్డ్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కోసం jeeadv.ac.in అనే వెబ్సైటు ను అందుబాటులోకి తెచ్చిన కౌన్సిల్,పూర్తి వివరాలతో త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామంది.

error: