మోదీ CBI తో రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారు-రాహుల్

రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఆయుధంలా CBI ని మోదీ వాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించాడు.CBI డైరెక్టర్ రాకేష్ అస్తానా ఫై కేసు నమోదవడం ఫై స్పందించిన రాహుల్,తమపై తామే యుద్ధం జరుపుకునేలా కేంద్ర దర్యాప్తు సంస్థ తయారైందన్నారు.అటు రాకేష్ ఫై కేసు విషయం లో మోదీ మౌనం వీడాలన్నారు.

error: