రైతులకు కేంద్రం శుభవార్త


నాబార్డ్ ద్వారా అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ కింద రూ.30 వేల కోట్లు అందుబాటులో ఉంచామని కేంద్రం తెలిపింది…పంట కోతల అనంతరం కార్యక్రమాలకు అదనంగా రైతులకు ఈ డబ్బును అందుబాటులో ఉంచగా…రబీ కోతలు,ఖరీఫ్ ఏర్పాట్ల కోసం నిధులను వినియోగిస్తామంది.ఈ నిధులతో 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరునట్లు తెలిపింది.నాబార్డు ద్వారా వ్యవసాయానికి కేటాయించిన రూ.90 వేల కోట్లకు రూ.30 వేల కోట్లు ఆదనమని కేంద్రం చెప్పింది

error: