సాయిబాబా ను దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ సాయిబాబా ను దర్శించుకున్నారు.షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.మోదీ తో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు,సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సాయిబాబా ను దర్శించుకున్నారు.షిర్డీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ ప్రధాని ఆవాస్ యోజన పథకం లబ్దిదారులకు ఇంటి తాళం చెవులను అందజేశారు.

error: