సా . గం . 4 కు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు ?


కరోనా నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ప్రకటించారు . అన్నీ వర్గాలకు ఉపయోగపడే విదంగా ప్యాకేజీ ఉంటుందని ,దీనికి సంబందించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి వివరిస్తారని తెలిపారు . ఈ నేపత్యంలో ఈ సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు . మోడీ ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాలను ఆమె వెల్లడించనున్నారు .

error: