సిద్దిపేట లో గోవధ

సిద్దిపేట జిల్లాలో గోవుల వద కలకలం సృష్టించింది.పుల్లూరు రోడ్డులోని కోళ్ల ఫారం షెడ్డులో కబేళా నిర్వాహకులు 18 గోవులను వధించారు. స్థానికుల పిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు .సంఘ్ పరివార్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీసుస్టేషన్ కు చేరుకొని ఆందోళకు దిగారు.ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ ధర్నా చేశారు .

error: